ఒంటిమిట్ట, ఏప్రిల్: 08: ఆర్ బి ఎన్ న్యూస్
కడపజిల్లా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో బాగంగా ఈ నెల11 న శ్రీ సీతారాముల కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్పపించి కల్యాణంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి తో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేధ్యంలో మంగళవారం ఒంటిమిట్టలో కళ్యాణానికి ఏర్పాటు చేస్తున్న కల్యాణ వేదిక వద్ద డిఐజి కొయ్య ప్రవీణ్ ఆధ్వర్యంలో సభా వేదికను డీఐజీ మరియు,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు.
Post Views: 30