కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా రైట్ టు ఫోరం ఫర్ ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు పాపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాముల వారిని ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచాలకు తావు లేకుండా మెలిగేలా సద్బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలగజేయాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
Post Views: 58